Fuel Price: ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తమిళనాడు

ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ప్రభుత్వం మండిపడింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థికమంత్రి త్యాగరాజన్ తీవ్రంగా విమర్శించారు.

Published : 22 May 2022 16:25 IST
Tags :

మరిన్ని