TS Police: మహిళలను వేధించే ఆకతాయిలపై రాచకొండ పోలీసుల చర్యలు
యువతులు, మహిళలను వేధించే ఆకతాయిలపై చర్యలు చేపట్టేందుకు రాచకొండ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. ఇక నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాపుల వద్ద షీ బృందాల పోలీసు నిఘా పెడుతున్నాయి.
Published : 22 May 2022 14:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్