PM Modi: థామస్ కప్ గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో సమావేశమైన ప్రధాని మోదీ

థామస్ కప్, ఉబెర్ కప్‌లు కైవసం చేసుకుని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ కొనియాడారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని మోదీ.. విజయం దిశగా సాగిన వారి ప్రయాణాన్ని అడిగి తెలుసుకున్నారు.

Published : 22 May 2022 13:25 IST

Tags :

మరిన్ని