Haryana: మద్యం మత్తులో ఇద్దరు యువతుల రచ్చ.. ఓ వ్యక్తి మృతి

హరియాణాలో.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. పీకలదాకా మద్యం తాగి రేంజ్ రోవర్ కారుతో బీభత్సం సృష్టించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును అతివేగంతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు.

Published : 22 May 2022 15:10 IST

హరియాణాలో.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. పీకలదాకా మద్యం తాగి రేంజ్ రోవర్ కారుతో బీభత్సం సృష్టించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును అతివేగంతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు.

Tags :

మరిన్ని