Bandi sanjay: రాష్ట్రంలో చేసిందేమీ లేదు..దేశాన్ని ఉద్ధరిస్తారా?
‘సీఎం కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట’ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణను అప్పుల పాలుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ కు వెళ్లి పైసలు పంచుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో ఈ నెల 25న హిందూ ఏక్తా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్...తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
Published : 22 May 2022 21:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..