India: యాపిల్ చూపు భారత్ వైపు?
కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం...ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. చైనాలో కఠిన లాక్ డౌన్ ల కారణంగా ప్రముఖ సంస్థ యాపిల్ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు యాపిల్ కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్, వియత్నాంపై యాపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.
Published : 22 May 2022 21:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు