Satya Nadella: విండోస్ ఫోన్లను ఆపేయడం తప్పే.. అంగీకరించిన సత్య నాదెళ్ల
Satya Nadella: విండోస్ ఫోన్లను ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ 2017లో ప్రకటించింది. అయితే, తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటని సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. అయితే, అది తప్పుడు నిర్ణయమని కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు.