Saindhav: చివరి దశకు ‘సైంధవ్’ మిషన్
వెంకటేశ్ కథానాయకుడిగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్’. కథానాయికలు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియాతోపాటు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.