IPL 2024: కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి ఎదురుపడ్డ హార్దిక్, రోహిత్.. ఏం జరిగిందంటే?
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య పేరు జోరుగా వినిపిస్తోంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పే ఇందుకు కారణం. జట్టు ట్రైనింగ్ సెషన్లో వీరిద్దరూ తొలిసారి ఎదురుపడ్డారు.