Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
అవుటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్పై నిరాధార, వాస్తవదూర ఆరోపణలు చేశారంటూ దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్రావుపై రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తూ ఆ సంస్థ నోటీసులు పంపింది.