Neeraj chopra: అమ్మా నాన్న కల నిజం చేసుకున్న నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా.. పరిచయం అవసరంలేని అథ్లెట్, జావెలిన్ త్రో క్రీడాకారుడు. టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల ప్రదర్శన ఇచ్చి స్వర్ణం సాధించారీ 23ఏళ్ల క్రీడాకారుడు. తాజాగా ఆయన తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘ తొలిసారి మా అమ్మానాన్న ఫ్లైట్ ఎక్కారు. ఈరోజుతో నా కల నెరవేరింది’’ అంటూ కుటుంబసభ్యులందితో దిగిన మూడు ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
చిరకాల స్వప్నం నిజమైందన్న నీరజ్ చోప్రా
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా శనివారం తన చిరకాల కల నెరవేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులను విమానం ఎక్కించి సంబరపడ్డాడు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకొని సంతోషం వెలిబుచ్చాడు. ‘‘తొలిసారి మా అమ్మానాన్న ఫ్లైట్ ఎక్కారు. ఈరోజుతో నా కల నెరవేరింది’’ అంటూ అమ్మానాన్నలతో దిగిన ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. భాగోద్వేగభరితమైన ఈ క్షణాలకు ఫిదా అయిన అభిమానులు.. ఈ ఫొటోలను సేవ్ చేసుకోండని పేర్కొంటూ కామెంట్ల ద్వారా బదులిచ్చారు. అలాగే నీరజ్ ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు.. ఈ ఆనందక్షణాలను తలుచుకుంటే కొత్త ఉత్సాహం వస్తుందన్నారు.
నీరజ్కి ఇవి నిజంగా సంతోషకరమైన క్షణాలే.. ఎందుకంటే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అతడు టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఏకైక స్వర్ణం అందించాడు. ఫైనల్స్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ త్రో విసిరి చరిత్ర సృష్టించాడు. అలాంటి గొప్ప అథ్లెట్కు ఇది చిన్న కలే అయినా దాన్ని నిజం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. నీరజ్ ఇంట్లో ఎవరికీ క్రీడా నేపథ్యం లేదు. తండ్రి సతీష్ కుమార్. అమ్మ సరోజ్ బాల. పానిపట్ దగ్గర్లోని ఖాంద్రా సొంతూరు. అతడు క్రీడాకారుడిగా మారడం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. చిన్నప్పుడు నీరజ్ అధిక బరువు ఉండడంతో బాబాయ్ భీమ్సేన్ జిమ్లో చేర్పించారు. ఆపై స్నేహితులతో కలిసి గ్రౌండ్కెళ్లి జావెలిన్ త్రో నేర్చుకున్నాడు. చివరికి అథ్లెట్గా ఎదిగి భారతావని గర్వించే స్థాయికి ఎదిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?