T20 World Cup: ఎవరితో ఎవరు..?
సూపర్-12 దశలో ఇంకో మ్యాచ్ ఉండగానే.. సెమీఫైనల్ ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. అఫ్గానిస్థాన్ను ఓడించి గ్రూప్-2లో ఆఖరి బెర్తును న్యూజిలాండ్ సాధించగా.. తన చివరి మ్యాచ్లో స్కాట్లాండ్ను చిత్తు చేసిన పాకిస్థాన్
సూపర్-12 దశలో ఇంకో మ్యాచ్ ఉండగానే.. సెమీఫైనల్ ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. అఫ్గానిస్థాన్ను ఓడించి గ్రూప్-2లో ఆఖరి బెర్తును న్యూజిలాండ్ సాధించగా.. తన చివరి మ్యాచ్లో స్కాట్లాండ్ను చిత్తు చేసిన పాకిస్థాన్ ఈ గ్రూప్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. తొలి సెమీఫైనల్లో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ను ఢీకొననుండగా.. రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్