విధి విచిత్రం: డెలివరీ బాయ్గా క్రికెటర్
కరోనా వైరస్ ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. మహమ్మారి ధాటికి ఒలింపిక్స్, టీ20 ప్రపంచకప్తో సహా మెగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. అయితే కొవిడ్-19 తన జీవితాన్ని ....
దయనీయ పరిస్థితిలో నెదర్లాండ్ ఆటగాడు
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. మహమ్మారి ధాటికి ఒలింపిక్స్, టీ20 ప్రపంచకప్తో సహా మెగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. అయితే, కొవిడ్-19 తన జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో వెల్లడిస్తూ నెదర్లాండ్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. దేశం తరఫున ప్రపంచకప్లో ప్రాతినిధ్యం వహించాల్సిన తాను ప్రస్తుతం పూట గడవడం కోసం డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాని వెల్లడించాడు.
షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే, మహమ్మారి విజృంభణతో ప్రపంచకప్ను వాయిదా వేశారు. కరోనా లేకపోతే మెల్బోర్న్ మైదానంలో ఫైనల్ను వీక్షించేవారిమని ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ఆదివారం ట్వీట్ చేసింది. దీన్ని పాల్ వాన్ రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం శీతకాలం నెలల్ని గడిపేందుకు ఉబర్ ఈట్స్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. విధి ఎంతో విచిత్రమైనది. పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయినా నవ్వుతూ మనం ముందుకు సాగిపోవాలి’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్గా మారింది. ప్రతికూలతలను అధిగమించి తిరిగి క్రికెట్ ఆడతావని నెటిజన్లు అతడికి ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. నెదర్లాండ్స్లో కీలక బౌలర్ అయిన పాల్ వాన్ ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20లు ఆడారు. పొట్టిఫార్మాట్లో అతడు 47 వికెట్లు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్