Ap News: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. రైతుల తొలి విజయం: కనకమేడల
రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర
అమరావతి: రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. 3 రాజధానుల బిల్లులో ఎన్నో చట్ట ఉల్లంఘనలు ఉన్నందునే ఏ కోర్టులోనూ ఆ బిల్లు నిలబడదని.. న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రానుందని ప్రభుత్వం ముందుగానే పసిగట్టిందన్నారు. పూర్తిస్థాయి బిల్లుతో మరోసారి ప్రజల ముందుకొస్తానని చెప్పిన సీఎం.. ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు అసంపూర్తిగా ఉందని అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. ఏదేమైనా 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ మహాపాదయాత్రలో రైతుల తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. రైతుల మహాపాదయాత్రతో ప్రభుత్వం భయపడబట్టే మద్దతు తెలిపేవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. క్రమశిక్షణతో సాగుతున్న పాదయాత్రకు మద్దతు తెలిపే వారిపై పోలీసుల బెదిరింపులు సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు