బుగ్గనపై రూ.10కోట్ల పరువునష్టం దావావేస్తా
తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు.
మాజీ మంత్రి రావెల
విజయవాడ: తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూములున్నాయంటూ..రాజధానిని తరలించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఒక అడ్రస్ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్కు చిరునామాగా ఆయన అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు