Social Look: అమెరికాలో ‘లైగర్‌’ గ్యాంగ్‌.. అదాశర్మ ఫొటో తీస్తే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 29 Nov 2021 01:10 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంది ఛార్మి. ‘లైగర్‌’ చిత్ర షూటింగ్‌ కోసం ఈ నలుగురూ ఇటీవల అమెరికా వెళ్లారు. 

అదాశర్మ ఓ కెమెరా పట్టుకుని కనిపించింది. ‘నవ్వండి.. ఫొటో తీస్తా’ అని వ్యాఖ్యానించింది.

సదా.. బ్లాక్‌ మాస్క్‌ ధరించింది. లక్ష్మిరాయ్‌ జిమ్‌లో కసరత్తులు చేసింది.

త్రిదా చౌదరి ‘సెల్ఫీ’ మెరుపులు చూపించింది. ‘డిసెంబరు నెల కోసం సిద్ధం’ అని వ్యాఖ్యానించింది.































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని