ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే సమాచారంతో వారిని చుట్టుముట్టిన

Updated : 06 May 2021 07:48 IST

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. తౌనిఫ్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది లొంగిపోయాడు. ఈ నలుగురిని అల్‌ బదర్‌ ఉగ్రసంస్థలో కొత్తగా చేరిన తీవ్రవాదులుగా భద్రతాబలగాలు గుర్తించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని