Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

భారత సైనికులు ఉగ్రవాదుల మధ్య జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు జరిగాయి.

Updated : 21 Aug 2021 09:26 IST

జమ్ముకశ్మీర్‌: భారత సైనికులు ఉగ్రవాదుల మధ్య జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతులను జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని