బ్రిటన్: లక్షల్లో యాంటీబాడీ టెస్టులకు సిద్ధం!
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ వణికిపోయింది. ఈ సమయంలో దేశంలో వైరస్ సంక్రమణ స్థాయిని తెలుసుకునేందుకు భారీసంఖ్యలో పరీక్షలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా యూకే-ఆర్టీసీ జరిపిన ప్రయోగాల్లో యాంటీబాడీ పరీక్షా ఫలితాలు అత్యంత కచ్చితంగా వస్తున్నాయని తేలింది. దీంతో ప్రజలకు ఉచితంగా లక్షల సంఖ్యలో యాంటీబాడీ పరీక్షలు నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది.
20 నిమిషాల్లోనే 98.6శాతం కచ్చితమైన ఫలితం
ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తల తాజా ప్రయోగం సఫలం!
లండన్: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ వణికిపోయింది. ఈ సమయంలో దేశంలో వైరస్ సంక్రమణ స్థాయిని తెలుసుకునేందుకు భారీసంఖ్యలో యాంటీబాడీ పరీక్షలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా యూకే-ఆర్టీసీ జరిపిన ప్రయోగాల్లో యాంటీబాడీ పరీక్షా ఫలితాలు అత్యంత కచ్చితంగా వస్తున్నాయని తేలింది. యూకే-ఆర్టీసీ అభివృద్ధి చేసిన తాజా పద్ధతి ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలకు ఉచితంగా యాంటీబాడీ పరీక్షలు నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా యాంటీబాడీ పరీక్షలను నిర్వహించాలని యోచించిన నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ డయాగ్నస్టిక్స్ కంపెనీలతో కలిసి యూకే రాపిడ్ టెస్ట్ కన్సార్టియం(యూకే-ఆర్టీసీ)గా ఏర్పడింది. ప్రస్తుతం యాంటీబాడీ పరీక్ష కోసం రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం లేబొరేటరీకి పంపిస్తున్నారు. ఈ పద్ధతిలో ఫలితం రావడానికి కొన్నిరోజుల సమయం పడుతుంది. దీన్ని అధిగమించేందుకు యూకే-ఆర్టీసీ నిమిషాల్లోనే ఫలితం వచ్చే వినూత్న పద్ధతిని రూపొందించింది. దీంతో ఏవరైనా వ్యక్తి గతంలో కరోనా వైరస్ బారినపడ్డారా? లేదా? అనే విషయం కేవలం 20నిమిషాల్లోనే తేలిపోతుంది. చేతి వేళ్లనుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించే ఈ పద్ధతిలో 98.6శాతం కచ్చితత్వంతో ఫలితం ఉంటున్నట్లు మానవ ప్రయోగాల్లో తేలినట్లు సమాచారం.
బ్రిటన్ నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించగానే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన పరికరాన్ని భారీ ఎత్తున తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయని తెలిపాయి. ఈ సంవత్సరం చివరినాటికి లక్షల మంది పరీక్షించుకునేందుకు వీటిని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వీటిని ప్రజలకు ఉచితంగా అందజేయనున్నారు. అయితే, దీన్ని కేవలం ఆన్లైన్లోనే ఆర్డరు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ యాంటీబాడీ పరీక్ష ద్వారా వ్యక్తి ఇదివరకు కొవిడ్ బారినపడ్డారా? లేదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ సంక్రమణ ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ యాంటీబాడీల వల్ల మరోసారి వైరస్ సోకితే తట్టుకునే రోగనిరోధక శక్తి వస్తుందో లేదో అనే విషయంపై మాత్రం స్పష్టత లేదని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి..
అగ్రదేశాల టీకా యుద్ధం!
మిస్టరీ: నడిసంద్రంలో కరోనా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?