పాక్ తీరుపై భారత్ ఆగ్రహం
నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాల కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పు ఘటనపై పాకిస్థాన్ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు...........
పాక్ హైకమిషనర్కు సమన్లు
దిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాల కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పుల ఘటనపై పాకిస్థాన్ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్కు సమన్లు జారీచేసిన విదేశాంగ మంత్రిత్వశాఖ నిరసన తెలిపింది. దీపావళి వేళ ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పౌరులపై దాడులను ఖండించింది. ఎలాంటి కవ్వింపులు లేకుండానే పలు సెక్టార్లలో పాక్ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని, మరో 19మంది గాయపడ్డారని మండిపడింది. హింసను పెంచేందుకు యత్నించడం.. ఉగ్రవాదుల చొరబాటుకు మద్దతిస్తున్న పాక్ వైఖరిపై నిరసన తెలిపింది.
ఇదీ చదవండి..
పాక్ స్థావరాలపై రాకెట్ల వర్షం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్