Variety bill: సర్జరీ చేసేటప్పుడు ఏడ్చావ్.. అదనంగా బిల్లు కట్టు
ఆసుపత్రి యజమాన్యాలు బిల్లుల రూపంలో నగదు దోపిడి చేస్తాయనే ఆరోపణలు బాధితుల నుంచి వింటూనే వచ్చాం. అయితే ఈ దోపిడి మాత్రం ఊహకు కూడా అందదు. ఈ వింత అనుభవం అమెరికాలోని మిడ్జి అనే మహిళకు ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్పత్రి యాజమాన్యాలు బిల్లుల రూపంలో నగదు దోపిడి చేస్తాయనే ఆరోపణలు బాధితుల నుంచి వింటూనే వచ్చాం. అయితే ఈ దోపిడి మాత్రం ఊహకు కూడా అందదు. ఈ వింత అనుభవం అమెరికాలోని మిడ్జి అనే మహిళకు ఎదురైంది. పుట్టు మచ్చలు తొలగించుకునేందుకు మిడ్జి ఇటీవలే సర్జరీ చేయించుకుంది. చికిత్స అంతా సాఫీగానే సాగినా.. బిల్లు చూసిన ఆమె ఒక్కసారిగా ఖంగుతుంది. ‘‘సర్జరీ చేసే సమయంలో మీరు ఏడ్చారు. అందుకే అదనంగా రూ.815 ఛార్జ్ కట్టండి. ఈ ఛార్జీని కూడా మీ బిల్లులోనే కలిపేశాం. దీంతో మొత్తం రూ.17,316 అయ్యింది. వెంటనే కట్టండి’’ అని ఆమె చేతిలో రసీదు పెట్టగా.. ఖంగుతిన్న ఆమె తన ఆవేదనను ఇదేం విడ్డూరం అంటూ ట్వీట్ చేసింది. అంతే ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వైరలై మొత్తం రెండు లక్షల లైక్స్, వందల్లో కామెంట్స్ వచ్చి పడ్డాయి. ‘‘పేషెంట్స్ నుంచి దోచుకునేందుకు లెక్కలేనన్ని మార్గాలను అమెరికాలోని పలు ఆస్పత్రి యాజమాన్యాలు అన్వేషించాయి’’ అంటూ ఆగ్రహించిన ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!