AP News: కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయలేం: ట్రెజరీ ఉద్యోగుల సంఘం
ఏపీలో కొత్త పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతమవుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతమవుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే, సవరించిన వేతన బిల్లులను ప్రాసెస్ చేయబోమని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. తమ జీతాల వరకైనా ప్రాసెస్ చేసుకోవాలని అధికారులు ట్రెజరీ ఉద్యోగులకు సూచిస్తుండగా.. అందుకు వారు నిరాకరిస్తున్నారు. తమపై ఒత్తిడి తేవద్దని కోరుతున్నారు. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈమేరకు ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?