AP News: శ్రీశైలంలో కలకలం రేపిన పెద్దపులి సంచారం

కర్నూలు జిల్లాలోని  శ్రీశైలం అటవీ ప్రాంతంలో  పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఆలయానికి వెళ్తున్న ప్రయాణికుల వాహనాల సమీపంలోకి వచ్చిన  పెద్దపులి అక్కడే కాసేపు చెట్లలో నిలబడింది.

Updated : 22 Nov 2021 17:03 IST

శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని  శ్రీశైలం అటవీ ప్రాంతంలో  పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఆలయానికి వెళ్తున్న ప్రయాణికుల వాహనాల సమీపంలోకి వచ్చిన  పెద్దపులి అక్కడే కాసేపు చెట్లలో నిలబడింది. ఈ దృశ్యాలను శ్రీశైలం క్షేత్రానికి వెళ్తున్న భక్తులు సెల్‌పోన్లలో బంధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని