AP News: వెయ్యి కలశాలు, సప్త నదీజలాలతో మహాకుంభాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో

Updated : 05 Dec 2021 13:04 IST

శంఖవరం: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో సప్త నదీజలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వెయ్యికిపైగా కలశాలతో మహిళలు గ్రామమంతా ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని