TS News: వాగు, వంకలు దాటెళ్లి వైద్యసేవలు
ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కొందరిలో జవాబుదారీతనం కనిపించదు. ఏ చిన్న కారణం దొరికినా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవారు చాలా మందే ..
ఆళ్లపల్లి: ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కొందరిలో జవాబుదారీతనం కనిపించదు. ఏ చిన్న కారణం దొరికినా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవారు చాలా మందే ఉంటారు. అలాంటిది ఓ వైపు వర్షం మరోవైపు పొంగుతున్న వాగు, రోడ్డు లేదు.. వాహనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెడలో స్టెతస్కోప్తో వాగు దాటి కొండకోనల్లో నుంచి ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్నారు ఓ వైద్యురాలు. వాగులు, వంకలు లెక్క చేయకుండా గిరిజనుల కోసం కదిలొచ్చిన డాక్టర్ సంధ్యారాణి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కరోనా విపత్తు వేళ ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలు అందించిన సంధ్యారాణి గిరిజన తండాల్లో వైరస్ కట్టడికి కీలక పాత్ర పోషించారు. ఇటీవల వర్షాల కారణంగా కిన్నెరసాని వాగు ఉప్పోంగుతోంది. ఈ వాగును దాటుకుంటూ మందులను తీసుకొని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి సేవలు అందిస్తున్న సంధ్యారాణి వైద్యో నారాయణో హరీ అన్న నానుడిని సార్థకం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!