Model: మద్యం సేవించి.. నడిరోడ్డుపై మోడల్ హల్చల్..
అతిగా మద్యం సేవించిన ఓ మోడల్ గ్వాలియర్ నడిరోడ్డుపై సీన్ క్రియేట్ చేసింది. మిలటరీ వాహనాన్ని ఆపి హంగామా సృష్టించింది. దిల్లీకి చెందిన 22 ఏళ్ల మోడల్ గురువారం...
భోపాల్: అతిగా మద్యం సేవించిన ఓ మోడల్ గ్వాలియర్ నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. మిలటరీ వాహనాన్ని ఆపి హంగామా సృష్టించింది. దిల్లీకి చెందిన 22 ఏళ్ల మోడల్ గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చింది. వాహనాలకు అడ్డుపడుతూ వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. రోడ్డుపై నిల్చుని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మిలటరీ వాహనాన్ని ఆపి.. జీపుని కాలితో తన్నింది. ఆమె ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఓ జవాన్.. ఆమెకు నచ్చజెప్పి పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె జవాన్ను నెట్టివేసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ