Electricity Bill: పంక్చర్‌ షాప్‌కు షాక్‌.. రూ.57వేల కరెంట్‌ బిల్లు!

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్‌ షాప్‌కు రూ.57 వేల కరెంటు బిల్లు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated : 12 Sep 2021 19:32 IST

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్‌ షాప్‌కు రూ.57 వేల కరెంటు బిల్లు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆదోనిలోని బావి వీధిలో బసవ అనే వ్యక్తి పంక్చర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. కాగా, తనకు ఉన్న చిన్న షాప్‌కు రూ.57,965 కరెంట్‌ బిల్లు వచ్చినట్లు వెల్లడించాడు. ఇంత పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని