TS News: మంజీరా నదిలో చిక్కుకున్న 11మంది గొర్రెల కాపరులు
కామారెడ్డి జిల్లా పరిధిలోని మంజీరా నదిలో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన 11 మంది భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ...
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిధిలోని మంజీరా నదిలో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన 11 మంది భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ఉద్ధృతికి అక్కడే ఉండిపోయారు. పెద్దటాక్లీ, చిన్నటాక్లీకి చెందిన ఈ కాపరులు సిర్పూర్- పోతంగల్ మధ్య మంజీరాలో చిక్కుకున్నారు. ఫోన్ ద్వారా గ్రామస్థులకు వారు ఈ సమాచారం అందించారు. రాత్రి నుంచి వీరు మంజీరా నది ఒసుక ఒడ్డునే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులెవరూ తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’