కరుణానిధి జ్ఞాపకార్థం వస్తున్న కొత్త ప్రాజెక్టులు
కరుణానిధి జ్ఞాపకార్థం వస్తున్న కొత్త ప్రాజెక్టులు
* కరుణానిధి 97వ పుట్టినరోజు నాడు ప్రకటించిన తమిళప్రభుత్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం.కరుణానిధి 97వ జన్మదిన కార్యక్రమాలను గురువారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మెరీనా బీచ్లో కరుణానిధి స్మారకచిహ్నం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు, పార్టీనేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కరుణానిధి జ్ఞాపకార్థంగా పలు కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రకటించిది. అవేంటంటే...
* దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ మహిళలకు నగరాల్లోని ప్రభుత్వ ఆధర్వంలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణం.
* రూ.250 కోట్లతో దక్షిణ చెన్నైలో కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
* పంటను నిల్వ చేసుకునేందుకు తంజావురు జిల్లాలో రూ.30కోట్ల విలువైన వేర్హౌస్ ఏర్పాటు.
* సాహిత్య అవార్డులతో పాటు పలు రాష్ర్ట అవార్డులు పొందిన రచయితలకు ప్రోత్సాహకాలు, తమిళ సాహిత్యానికి కృషి చేస్తున్న రచయితలకు మద్దతుగా రాష్ట్ర అవార్డులతో పాటు ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు.
ఇదిలా ఉండగా తమిళనాడులో కొవిడ్ కట్టడి నిమిత్తం విధించిన లాక్డౌన్ జూన్7 వరకు కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా