కరోనా కాలం: చేపల చెరువుగా స్విమ్మింగ్పూల్!
కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకులకు బస కల్పించే రిసార్టులు గత ఆరు నెలలుగా మూతపడే ఉన్నాయి. రిసార్టుల యజమాన్యాలు ఆదాయం లేక.. అక్కడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా...
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకులకు బస కల్పించే రిసార్టులు గత ఆరు నెలలుగా మూతపడే ఉన్నాయి. రిసార్టుల యజమాన్యాలు ఆదాయం లేక.. అక్కడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఇబ్బందే పడ్డ ఓ రిసార్టు యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది. రిసార్టులోని స్విమ్మింగ్పూల్ను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉపయోగిస్తోంది.
కేరళలోని కుమరకోమ్లో ‘ది అవేదా రిసార్ట్స్ అండ్ స్పా’ రిసార్టులో ఉన్న స్విమ్మింగ్పూల్ను రిసార్టు యాజమాన్యం చేపల చెరువుగా మార్చింది. అందులో చేపల్ని పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ఆదాయం పొందాలని భావిస్తోంది. కరోనా దృష్ట్యా మార్చిలో ఈ రిసార్టు మూతపడటంతో ఆదాయం లేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేకపోయారట. కొద్ది నెలలు వేచి చూసినా ఇప్పట్లో రిసార్టు తెరిచే అవకాశాలు లేకపోవడంతో మరో ఆదాయ వనరు కోసం ఆన్వేషించగా ఈ ఉపాయం తట్టిందట.
దీంతో రిసార్టులో ఉన్న 7.5 మిలియన్ లీటర్ల నీరు పట్టే 150x50 మీటర్ల విస్తీర్ణం గల స్విమ్మింగ్పూల్లో జూన్ నెలలో 16వేల పెరల్ ఫిష్ చేప పిల్లల్ని వదిలారు. వీటి ద్వారా 4 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తారట. వీటిని విక్రయించగా వచ్చిన డబ్బును ఉద్యోగుల జీతాలు, రిసార్టు నిర్వహణ ఖర్చులకు వినియోగించాలనుకుంటున్నారు. ఒకవేళ ఆదాయం బాగుంటే పర్యాటక రంగం పునఃప్రారంభమైనా.. ఈ రిసార్టులో కాకుండా వేరే ప్రాంతాల్లో ఈ చేపల ఉత్పత్తిని కొనసాగిస్తామని అవేదా రిసార్ట్స్ యాజమాన్యం చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM