కరోనా కొమ్ముల నుంచి రక్షిస్తున్న 2 యాంటీబాడీలు!
దక్షిణ అమెరికా ఒంటెజాతికి చెందిన లామాస్లోని రెండు రకాల యాంటీబాడీలు నావెల్ కరోనా వైరస్ను సమర్థంగా తటస్థీకరిస్తున్నాయని సమాచారం. కొవిడ్-19 బాధితులకు మెరుగైన చికిత్సా పద్ధతులు రూపొందించేందుకు తమ....
ఇంటర్నెట్డెస్క్: దక్షిణ అమెరికా ఒంటెజాతికి చెందిన లామాస్లోని రెండు రకాల యాంటీబాడీలు నావెల్ కరోనా వైరస్ను సమర్థంగా తటస్థీకరిస్తున్నాయని సమాచారం. కొవిడ్-19 బాధితులకు మెరుగైన చికిత్సా పద్ధతులు రూపొందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని బ్రిటన్లోని రోజాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అంటున్నారు. నేచర్ స్ట్రక్చరల్, మాలిక్యులర్ బయాలజీ జర్నల్లో దీనిని ప్రచురించారు.
జంతువుల్లో లేదా మానవుల్లో అభివృద్ధైన వైరస్ తటస్థీకరణ ఏంజెట్లను ఉపయోగించి కొవిడ్-19 రోగులకు ఉపశమనం కలిగించవచ్చని పరిశోధకులు అన్నారు. 2002-03 నాటి సార్స్ యాంటీబాడీలను ఉపయోగించి స్పైక్ ప్రొటీన్ నుంచి ఏసీఈ2 అనుసంధానాన్ని అడ్డుకోవచ్చని సూచించారు. అయితే అన్ని యాంటీబాడీలు కొవిడ్-19కు ఒకేరీతిలో స్పందించడం లేదని పేర్కొన్నారు.
మనుషుల్లాగే చాలావరకు క్షీరదాల్లో బరువైన, తేలికైన రెండురకాల యాంటీబాడీ గొలుసులు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. లామాస్ ఒంటెల్లో మాత్రం అదనంగా బరువైన ఒంటరి యాంటీబాడీ గొలుసు ఉందని దానిని నానోబాడీ అంటారని పేర్కొన్నారు. ఇవి సులభంగా విడుదల అవుతాయని సంప్రదాయ యాంటీబాడీలకు ప్రత్యామ్నాయంగా డయాగ్నస్టిక్స్, ఇమేజింగ్కు ఉపయోగించుకోవచ్చని సూచించారు.
సారూప్యతలు కలిగిన రెండు రకాల నానోబాడీలు కరోనా వైరస్ కొమ్ముల నుంచి ఏసీఈ2 అనుసంధానాన్ని అడ్డుకున్నాయని పరిశోధకులు తెలిపారు. హె11-హెచ్4, హెచ్11-డీ4 అనే నానోబాడీలు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. హెచ్11-హెచ్4 నానోబాడీలైతే మరింత సమర్థతతో కరోనా వైరస్ను తటస్థీకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రత్యేకంగా లేదా ఇతర యాంటీబాడీలతో కలిపి నానోబాడీలను ఉపయోగిస్తే రోగుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM