ఆసియాలో పలు చోట్ల భారీ భూకంపాలు
ఆసియా ఖండంలోని పలు దేశాల్లో పలు చోట్ల భారీ భూంకంపాలు సంభవించాయి. ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని జావా ఐలాండ్లో బాటాంగ్ రీజియన్కు 100 కి.మీ దూరంలో
జకర్తా/సింగపూర్/దిల్లీ: ఆసియా ఖండంలోని పలు దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని జావా ఐలాండ్లో బాటాంగ్ రీజియన్కు 100 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం. సింగపూర్లోనూ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఆగ్నేయ సింగపూర్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్స్కేలుపై 6.1గా నమోదైంది. ఇక మన దేశంలోని అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోనూ స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తవాంగ్ సమీపంలో భూప్రకపంనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.4గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు