క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందే: రైల్వేశాఖ
ప్రత్యేక రైళ్లలో ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
దిల్లీ: ప్రత్యేక రైళ్లలో ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ పోర్టల్లో ఓ ప్రమాణ పత్రాన్ని పాప్ అప్గా కూడా ఉంచింది. ఆయా రాష్ట్రాల క్వారంటైన్ నిబంధనల్ని అనుసరిస్తామంటూ ప్రమాణ పత్రం ఐకాన్ను టిక్ చేశాకే టికెట్ బుక్ చేసుకునేలా ఏర్పాటు చేసింది. ఈ పాప్ అప్లో ప్రమాణ పత్రం ఐకాన్ పక్కన హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామని ఉంటుంది. ఇటీవల దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో బెంగళూరుకు వచ్చిన 50 మంది ప్రయాణికులు క్వారంటైన్కు వెళ్లేందుకు నిరాకరించిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రమాణ పత్రాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్లో ఉంచింది. బెంగళూరులో క్వారంటైన్ను నిరాకరించిన వారిలో 15 మందిని దిల్లీ వెళ్లే రైలుకు ప్రత్యేక బోగీని అమర్చి, డబ్బులు కూడా వారి నుంచే వసూలు చేసి తిప్పి పంపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు