45,533 టికెట్లు బుక్ చేసుకున్నారు!
దిల్లీ నుంచి 15 మార్గాల్లో రైల్వే బోర్డు ప్రారంభించిన సర్వీసుల కోసం రూ. 16 కోట్ల విలువైన 45,533 టికెట్లను ప్రయాణికులు బుకింగ్ చేసుకున్నారు. లాక్డౌన్తో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుండగా.. మొదటి రైలు దిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్కు బయల్దేరనుంది. ప్రయాణికుల కోసం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుకింగ్ ప్రారంభించనుండగా..
దిల్లీ: దిల్లీ నుంచి 15 మార్గాల్లో రైల్వే బోర్డు ప్రారంభించిన సర్వీసుల కోసం రూ. 16 కోట్ల విలువైన 45,533 టికెట్లను ప్రయాణికులు బుకింగ్ చేసుకున్నారు. లాక్డౌన్తో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కాగా,.. మొదటి రైలు దిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్కు బయలుదేరింది. ప్రయాణికుల కోసం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుకింగ్ ప్రారంభించగా... వచ్చే వారం రోజులకు ఇప్పటివరకు 82 వేల మంది టికెట్లను బుకింగ్ చేసుకున్నారు. మంగళవారం నుంచి నడిచే 15 ప్రత్యేక రైళ్లకు రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు ఆరోగ్య పరీక్షల నిర్వహణకు వీలుగా 90 నిమిషాల ముందే స్టేషన్కు రావాలని సూచించింది. దీనితోపాటు ఆరోగ్య సేతు యాప్ని విధిగా డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ