పాక్కు సరైన జవాబు ఇస్తాం
జమ్మూ- కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతూ పాకిస్తాన్ తన సంకుచిత ధోరణిని ప్రదర్శిస్తూనే ఉందని సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణే విమర్శించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి అండగా నిలవడం మానకపోతే భారత్ తగిన జవాబు చెబుతుందని సోమవారం స్పష్టం చేశారు. హన్ద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ఐదుగురు భద్రతా సిబ్బంది పట్ల దేశం గర్విస్తోందన్నారు...
సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణే
దిల్లీ: జమ్మూ- కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతూ పాకిస్తాన్ తన సంకుచిత ధోరణిని ప్రదర్శిస్తూనే ఉందని భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణే విమర్శించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి అండగా నిలవడం మానకపోతే భారత్ తగిన జవాబు చెబుతుందని సోమవారం స్పష్టం చేశారు. హన్ద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ఐదుగురు భద్రతా సిబ్బంది పట్ల దేశం గర్విస్తోందన్నా. ఎల్ఓసీ వద్ద చొరబాటు యత్నాలను చూస్తుంటే.. ఆ దేశానికి తీవ్రవాదులను ఇటు పంపడంపైనే తప్ప.. స్థానికంగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశం లేదన్నట్లు తెలుస్తోందన్నారు. ఇటీవల ‘సార్క్’ దేశాల వీడియో కాన్ఫరెన్స్లో వ్యవహరించిన తీరు, ఉగ్రవాదుల జాబితానుంచి పలువురిని తొలగించడం వంటివి పాక్ వైఖరిని తేటతెల్లం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, హవాలా వ్యవహారాల కట్టడి కోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) రూపొందించిన సిఫార్సుల అమలులో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. అటు అఫ్గానిస్తాన్లోనూ తాలిబాన్లకు సైనిక, ఆర్థికపరంగా మద్దతిస్తోందని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం