రోడ్డుపై నోటు..తీద్దామంటే డౌటు!
రోడ్డుపై కరెన్సీనోట్లు కుప్పలుగా పడిఉన్నా, ఒక్కరూ కూడా వాటిని తీసుకోని ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. అందుకు కారణం కరోనావైరస్ ఆ
ఇండోర్: రోడ్డుపై కరెన్సీనోట్లు కుప్పలుగా పడిఉన్నా, ఒక్కరూ కూడా వాటిని తీసుకోని ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. అందుకు కారణం కరోనావైరస్ ఆ నోట్లపై ఉంచవచ్చునేమోనన్న భయమే. వివరాల్లోకి వెళితే ఇండోర్ నగరంలో గురువారం మిట్ట మధ్యాహ్నం రూ. 20, 50, 100, 200, 500 కరెన్సీనోట్లు పెద్దసంఖ్యలో రోడ్డుపై పడి ఉన్నాయి. దీన్ని గమనించిన అక్కడివారు వాటిని తీసుకోకుండా వెంటనే పెట్రోలింగ్పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడకు చేరుకుని నోట్లను శానిటైజింగ్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. మొత్తం విలువ రూ.6,480. దీనిపై పోలీసుఅధికారి రాజీవ్సింగ్ బదోరియా స్పందిస్తూ ‘‘ఇక్కడి స్థానికులు కంట్రోల్రూమ్కు ఫోన్చేసి కరెన్సీనోట్లు రోడ్డుపై పడిఉన్నాయని అన్నారు. అక్కడికి వెళ్లి మొత్తం నోట్లన్నంటినీ శానిటైజ్ చేసి సీజ్ చేశాం. ఇప్పటివరకు ఈ డబ్బు తమదంటూ ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ఎవరైనా అనుకోకుండా పారేసుకున్నారా లేదా? కావాలనే ఇక్కడ వేశారా? అనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజి పరిశీలించి తెలుసుకుంటాం’’ అని వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోపక్క మధ్యప్రదేశ్లో కరోనాకేసుల సంఖ్య 938కు చేరుకోగా 53 మంది మరణించారు. ఒక్క ఇండోర్లోనే 554 కేసులు నమోదవ్వగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్