ఈ ‘హ్యాండ్ వాష్ డ్యాన్స్’ చూశారా..?
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ను చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దూరం పెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.....
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ను చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దూరం పెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఎంత సేపు కడుక్కోవాలి.. అన్న అంశాల్ని వివరిస్తూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వియత్నాంకు చెందిన ఇద్దరు డ్యాన్సర్లు ఇటీవల చేసిన ‘హ్యాండ్ వాష్ డ్యాన్స్’ అందరినీ ఆకట్టుకుంటోంది. లయబద్ధంగా వస్తున్న పాటకు స్టెప్పులు వేస్తూ చేతుల్ని శుభ్రం చేసుకునే విధానాన్ని టిక్టాక్ వేదికగా వివరించారు. వీరి ప్రయత్నాన్ని యూనిసెఫ్ అభినందించింది.
‘‘వీరు చేసిన హ్యాండ్ వాషింగ్ డ్యాన్స్ మాకు బాగా నచ్చింది. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం తీసుకోవాల్సిన తొలి జాగ్రత్త సబ్బుతో చేతులు కడుక్కోవడమే’’ అంటూ ట్విటర్లో వారి వీడియోను షేర్ చేసింది. మరి ఆలస్యం ఎందుకు మనమూ ఓ లుక్కేద్దామా..! చూడ్డమే కాదు.. తరచూ చేతులు శుభ్రం చేసుకొని వైరస్ ముప్పు నుంచి తప్పించుకుందాం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?