కృష్ణా నదిలో అమరావతి రైతుల జలదీక్ష
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధానిప్రాంత రైతులు జలదీక్ష చేపట్టారు. రాయపూడి వద్ద కృష్ణానదిలో రైతులు, మహిళలు మెడ లోతువరకు నీళ్లలో మునిగి నిరసన వ్యక్తం
రాయపూడి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధానిప్రాంత రైతులు జలదీక్ష చేపట్టారు. రాయపూడి వద్ద కృష్ణానదిలో రైతులు, మహిళలు మెడ లోతువరకు నీళ్లలో మునిగి నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతృత్వ పోకడలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.
శాసనమండలి రద్దు అంశంపైనా రైతులు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనం కోసమే అధికార వైకాపా ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసిందని ఆరోపించారు. తాను చేస్తున్నది తప్పని తెలిసినా సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్