బక్కచిక్కిపోయిన మృగరాజులు..!
ఖర్టోమ్: అడవికి రారాజు సింహం అంటారు. ఒక్కసారి జూలు విదిల్చి పంజా వేసిందంటే ఇక అంతే సంగతులు. ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలు కోల్పోవలసిందే. బలిష్టమైన శరీరం.. జూలుతో అందరినీ భయపెట్టే విధంగా ఉండే సింహాలు ఇక్కడ మాత్రం ఎముకల గూడుతో బక్కచిక్కిపోయి ఉన్నాయి. కళ్లలో జ
ఖర్టోమ్: అడవికి రారాజు సింహం అంటారు. ఒక్కసారి జూలు విదిల్చి పంజా వేసిందంటే ఇక అంతే సంగతులు. ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలు కోల్పోవలసిందే. బలిష్టమైన శరీరం.. జూలుతో అందరినీ భయపెట్టే విధంగా ఉండే సింహాలు ఇక్కడ మాత్రం ఎముకల గూడుతో బక్కచిక్కిపోయి ఉన్నాయి. కళ్లలో జీవం లేకుండా కనీసం నడవడానికి కూడా ఓపికలేని పరిస్థితిలో ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎవరికైనా హృదయం కలిచివేయకమానదు. సూడాన్ రాజధాని ఖర్టోమ్లోని అల్ ఖురేషీ జంతు ప్రదర్శన శాలలో ఉన్న సింహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
తినేందుకు ఆహారం కూడా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం నడవడానికి కూడా ఓపిక లేక ఒక చోట కదలకుండా కూర్చున్న వాటిని చూసి జంతు ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. ఈ జంతు ప్రదర్శనశాలలో మొత్తం ఐదు సింహాలు ఉండగా అందులో ఇటీవల రెండు మృతి చెందాయి. ఇక మూడు సింహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూడాన్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడటంతో పార్క్లో ఉన్న సింహాలకు ఆహారం కూడా దొరకడం లేదు. దీంతో అవి సగానికిపైగా బరువు తగ్గిపోయాయి. దీనిపై జూ నిర్వాహకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంచినీళ్లు తాగి అవి వాటి కడుపు నింపుకుంటున్నాయి. కొన్ని వారాలుగా అవి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. సొంత డబ్బుతో తాము వాటికి ఆహారం ఏర్పాటు చేసినా అది సింహాలకు సరిపోవడం లేదని జూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో మృగరాజులకు తినేందుకు ఆహారం కూడా లభించడం లేదు. సింహాల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి వైరల్గా మారాయి. కొంతమంది వాటి కోసం మాంసం, అవసరమైన మందులు తీసుకొని ఆ పార్క్కు వస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ