పీపీపీ.. డుండుండుంలో పీపీఈ కిట్లు!
పెళ్లిళ్లు కొత్త రూపు సంతరించుకుంటన్నాయి. ఈ వేడుకల్లో కొత్త పంథాలకు తెరలేపడం చాలా రోజుల జరుగుతున్నదే. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు మరిన్ని వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుక ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన......
ఇంటర్నెట్డెస్క్: పెళ్లిళ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ వేడుకల్లో కొత్త పంథాలకు తెరలేపడం చాలా రోజులుగా జరుగుతున్నదే. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు మరిన్ని వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుక ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా ఇంకెన్ని మార్పులు చూస్తామో అని మాస్క్న వేలేసుకుంటున్నారు.
కృష్ణా జిల్లా ముదినేపల్లిలో ఓ కల్యాణ మండపలంలో ఇటీవల ఓ వివాహం జరిగింది. కరోనా కారణంగా నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో గుడివాడకు చెందిన క్యాటరింగ్ యజమాని వినూత్న ఆలోచన చేశారు. వడ్డించడానికి వచ్చిన వారికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డులు అందజేశారు. భౌతిక దూరం పాటించేలా టేబుళ్లను కూడా దూరం దూరంగా ఉంచారు. మొదట విందుకు హాజరైన వారంతా ఈ బృందాన్ని చూసి వైద్యులేమోనని కంగారు పడ్డారు. అసలు విషయం తెలిశాక.. ‘కాసేపు కంగారు పెట్టారు కదటయ్యా’’ అంటూ నవ్వుతూ ఆ విందు ఆరగించి నూతన వధూవరులనను ఆశీర్వదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు