logo

29న కలెక్టరేట్‌ వద్ద ప్రదర్శన

జీవో నం. 317ను సవరించాలన్న డిమాండ్‌తో ఈనెల 29న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యూఎస్‌పీసీ-జాక్టో రాష్ట్రనాయకుడు, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దేవరకొండ

Published : 27 Jan 2022 04:07 IST

సమావేశంలో మాట్లాడుతున్న సైదులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జీవో నం. 317ను సవరించాలన్న డిమాండ్‌తో ఈనెల 29న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యూఎస్‌పీసీ-జాక్టో రాష్ట్రనాయకుడు, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దేవరకొండ సైదులు కోరారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల రాష్ట్రనాయకులు పి.నాగిరెడ్డి, రామారావు, జిల్లా నాయకులు జీవీ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని