తాగడానికి నీళ్లు అడిగి.. సామూహిక అత్యాచారం..!
మొన్న హాథ్రాస్ హత్యాకాండ, నిన్న ఉత్తర్ప్రదేశ్లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిత అత్యాచారానికి పాల్పడటంతో పాటు అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు. మధ్యప్రదేశ్లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...
మహిళ శరీర భాగంలోకి రాడ్డు దించి.. ఎంపీలో ఘాతుకం..
సింధి, మధ్యప్రదేశ్: మొన్న హాథ్రాస్ హత్యాకాండ, నిన్న ఉత్తర్ప్రదేశ్లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు. మధ్యప్రదేశ్లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులు, సోదరితో కలిసి హార్ది గ్రామానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉంటోంది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ మహిళ జీవనోపాధి కోసం తన సోదరితో కలిసి ఓ షాపు నడుపుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఆమె షాపునకు వచ్చి తాగడానికి నీళ్లు కావాలి అని అడిగారు.. దీనికి బదులుగా బాధితురాలు నీళ్లు లేవు అని సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహించిన నిందితులు మహిళ ఇంటిని ధ్వంసం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కిరాతకంగా ఆమె శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించి వెళ్లిపోయారు. సంఘటన సమయంలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు. అనంతరం బాధితురాలని ఆమె చెల్లి ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లింది.
మహిళ శరీర భాగాల్లోంచి రక్తం వస్తుండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న రేవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అమిలియా పోలీసు స్టేషన్ ఇన్ఛార్జీ దీపక్ బెహగల్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ అమానుష ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి..
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. ముగ్గురి అరెస్టు
రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణ హత్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక