Crime News: ఛత్తీస్‌గఢ్‌లో మావోల దుశ్చర్య.. సర్పంచి భర్త హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పర్శాగావ్‌లో బిర్జురాం అనే వ్యక్తిని

Updated : 27 Nov 2021 17:16 IST

నారాయణపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పర్శాగావ్‌లో బిర్జురాం అనే వ్యక్తిని మావోలు హత్య చేశారు. మృతుడిని పర్శాగావ్‌ సర్పంచ్‌ భర్తగా గుర్తించారు. దీంతో పాటు మావోయిస్టులు జేసీబీ, బైకును తగులబెట్టారు. రహదారి నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని