Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ వాసి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లావాసి మృతి చెందాడు. ఈ నెల 19 రాత్రి వేళ జరిగిన ఘటనలో.. తెరాటి గూడెంకు

Published : 23 Nov 2021 01:58 IST

నల్గొండ‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లావాసి మృతి చెందాడు. ఈ నెల 19 రాత్రి వేళ జరిగిన ఘటనలో.. తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్ దుర్మరణం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం శేఖర్ అమెరికాకు వెళ్లాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని