Crime News: కరోనా నకిలీ రిపోర్టులు విక్రయిస్తున్న 2 ముఠాలు అరెస్టు
కరోనా నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్ తప్పుడు ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్
హైదరాబాద్: కరోనా నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్ తప్పుడు ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సినేషన్ పత్రాలు విక్రయిస్తు్న్నట్టు విచారణలో వెల్లడైంది. కొవిడ్ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు డోసుల టీకా తీసుకోకపోయినా... తప్పుడు ధ్రువపత్రాలు ఇస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి నకిలీ కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్స్ 65, శాంపిల్ కలెక్షన్ కిట్స్ 20, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ‘‘ ముక్కు, గొంతు నుంచి ఎలాంటి స్వాబ్ తీసుకోకుండా నేరుగా ఖాళీ శాంపిల్ను టెస్టుకు పంపిస్తున్నారు. అందులో స్వాబ్లేకపోవడంతో రిపోర్టు నెగిటివ్గానే వస్తోంది. ఇలాంటి నకిలీ పత్రాలు ఎక్కువగా ప్రయాణానికి వినియోగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ రూ.2 నుంచి 3వేల వరకు డిమాండ్ని బట్టి వసూలు చేస్తున్నారు’’ అని డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!