
ప్రధానాంశాలు
కుక్కునూరు, న్యూస్టుడే: ఎన్నికల తర్వాత పెట్టెల్లో భద్రంగా ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బంజరగూడెం పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సర్పంచి, వార్డు సభ్యులకు చెందిన ఈ బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తే.. తొండిపాక పంచాయతీకి చెందిన 13వ నంబరు పోలింగ్ స్టేషన్లో 6వ బూత్కు సంబంధించినవిగా తేలింది. వీటిపై ఓటేసిన గుర్తులను బట్టి.. ఈ రెండూ తెదేపా మద్దతుదారులవి. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీకాంతం మాట్లాడుతూ బ్యాలెట్ పత్రాలు దొరకడంపై వివరాలు సేకరిస్తున్నామని, సిబ్బంది నిర్లక్ష్యమా? ఓటర్లే బయటకు తెచ్చారా? అన్నది విచారిస్తామని చెప్పారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- నేనున్నానని..
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- యువతిపై 60 మంది అత్యాచారం!
- రివ్యూ: పవర్ ప్లే
- మనసు లాగుతోందా బంగారం
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- పేలింది పంత్ పటాకా
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!