
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: నేతాజీ సుభాష్చంద్రబోస్ నిజమైన దేశభక్తుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ శనివారం ఆయనకు తన కార్యాలయంలో నివాళి అర్పించి మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ తన కార్యాలయంలో బోస్కు శ్రద్ధాంజలి ఘటించి స్వాతంత్య్ర సమరంలో ఆయన సేవలను కొనియాడారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్ఫ్రెండ్ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం