మహిషాసుర మర్దినిగా కనకదుర్గమ్మ అభయం

Updated : 14 Oct 2021 12:02 IST
1/6
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎనిమిదో రోజు కావడంతో అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎనిమిదో రోజు కావడంతో అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
2/6
హారతి తీసుకుంటున్న భక్తులు హారతి తీసుకుంటున్న భక్తులు
3/6
అమ్మవారికి హారతి ఇస్తున్న అర్చకులు అమ్మవారికి హారతి ఇస్తున్న అర్చకులు
4/6
దుర్గమ్మ సేవలో భక్తులు దుర్గమ్మ సేవలో భక్తులు
5/6
దుర్గమ్మ సన్నిధిలో నటి హేమ దుర్గమ్మ సన్నిధిలో నటి హేమ
6/6

మరిన్ని