Revanth Reddy: అక్కంపేటలో కాంగ్రెస్‌ ‘రైతు రచ్చబండ’

ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ గురించి వారికి వివరించారు.

Updated : 21 May 2022 19:35 IST
1/13
రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
2/13
3/13
4/13
కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి రైతులకు వివరిస్తున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి రైతులకు వివరిస్తున్న రేవంత్‌రెడ్డి
5/13
6/13
కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తూ.. కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తూ..
7/13
8/13
స్థానికుల ఇంట్లో భోజనం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ స్థానికుల ఇంట్లో భోజనం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని