Amaravati : చెక్కుచెదరని సంకల్పంతో యాత్ర

Updated : 05 Dec 2021 10:07 IST
1/5
35వ రోజు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టం వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టం వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర
2/5
నినాదాలు చేస్తున్న రైతులు నినాదాలు చేస్తున్న రైతులు
3/5
 ఐకాస నేతలకు సంఘీభావం తెలిపి వారితో కలిసి నడుస్తున్న సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఐకాస నేతలకు సంఘీభావం తెలిపి వారితో కలిసి నడుస్తున్న సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ
4/5
 రైతులను పలకరిస్తూ.. రైతులను పలకరిస్తూ..
5/5
 వేంకటేశ్వరస్వామి రథం వద్ద అర్చకుడి దీవెనలు అందుకుంటూ.. వేంకటేశ్వరస్వామి రథం వద్ద అర్చకుడి దీవెనలు అందుకుంటూ..

మరిన్ని